Home » LAC
2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు తెలిపారు.
గత వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసీ)పై చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిన తరుణంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చివరి (18వ) సమావేశం ఏప్రిల్ 23న జరిగింది.
ఎల్ఏసీ పై చైనా సైనిక కార్యకలాపాలను పెంచిందన్న వార్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గురువారం లేహ్లోని 14 కార్ప్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
‘చైనా-భారత్.. రెండు దేశాల మధ్య సరిహద్దు ఏంటో స్పష్టత లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోంది. ఎల్ఏసీకి సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండటమే సమస్యలకు కారణం. ఇప్పటికైతే చైనాతో ఉత్తర సరిహద్దు ప్రాంతంలో పరిస్థితి అదుపులోనే ఉంది.
ఆర్మీకి సంబంధించి కీలక అంశాల్ని మనోజ్ పాండే పరిశీలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచించారు. భద్రత, సన్నాహక ఏర్పాట్లు, సైన్యం మోహరింపు, కార్యకలాపాల నిర్వహణ వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతు
2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయ
చైనా తోక జాడించినా ఇప్పుడు ఇండియా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. బోర్డర్లో అన్నిటికీ భారత్ రెడీగా ఉంది. పైగా.. బీజింగ్ని సైతం టార్గెట్ చేసే అగ్ని-5 మిస్సైల్ టెస్ట్ కూడా సక్సెస్ అయింది. ఫ్రాన్స్ నుంచి ఆఖరి రాఫెల్ ఫైటర్ జెట్ కూడా మ�
చైనా దాడిని మోడీ ఎప్పటికీ అంగీకరించరు..దీని గురించి కొత్త కథ చెబుతారు అంటూ అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ జరిగిన ఘటనపై MP అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు చేశారు.