సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ధీటుగా బదులిస్తూనే, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది.
వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను
తూర్పు లడఖ్లో నెలకొన్న ప్రతిష్టంభనకు భారత్ని బాధ్యుడిని చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
China గతేడాది గల్వాన్ లో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు మూలకారకుడైన టాప్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) అధికారి జనరల్ జావో జోంగ్కికి చైనా ప్రభుత్వం అత్యున్నత పదవిని కట్టబెట్టింది. పీఎల్ఏ నిబంధనల ప్రకారం. సైన్యం యొక్క టాప్ జనరల్ పదవీ విరమణ వ�
Indian shaurya missile: ఇండియా టార్గెట్ ఒక్కటే. సరిహద్ధుల్లో చైనా, పాక్లను కంట్రోల్ చేయండి. అందుకే మిస్సైల్ వ్యూహాన్ని అమలుచేస్తోంది. భారత్ క్షిపణి పరీక్షల ప్రయోగాన్ని ముమ్మరం చేసింది. మరో రెండు క్షిపణులను ప్రయోగించింది. జలాంతర్గాముల విధ్వంసక టోర్పడో �
తూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �
తూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �
భారత్-చైనాల మధ్య సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత దళాలకు లడఖ్ వద్ద చైనాతో దీర్ఘకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటీవల భారత జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో చైనా కుతుంత్రం మరోసారి బయటపడింది. దీంతో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనాకు
లడఖ్ బోర్డర్ లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. భారత భూభాగాన్ని చైనాకి కట్టబెట్టారనీ.. ఆయన ‘‘సరెండర్’’ మోడీ అంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సం�