-
Home » ladakh standoff
ladakh standoff
భారత్ సన్నిహిత దేశాల్లోనే సమస్యలు ఎందుకు? ఆ దేశాల్లో చైనా పెట్టుబడులు పెరగడానికి కారణాలేంటి?
August 7, 2024 / 07:33 AM ISTబంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామిక్ పార్టీతో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Ladakh Standoff: భారత్ను రెచ్చగొడుతున్న చైనా.. జాగ్రత్తగా బదులిస్తున్న భారత్
July 24, 2022 / 08:39 PM ISTసరిహద్దులో చైనా కవ్వింపు చర్యలకు దిగుతోంది. చైనాకు చెందిన యుద్ధ విమానాలు భారత్ వైపు దూసుకొస్తున్నాయి. మరోవైపు భారత్ కూడా ధీటుగా బదులిస్తూనే, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బాధ్యతతో వ్యవహరిస్తోంది.
Ladakh Standoff : లడఖ్ సరిహద్దుల్లో డ్రాగన్ దుస్సాహసం..కొత్త హైవేలు,శాటిలైట్లకు దొరక్కుండా స్థావరాలు!
November 28, 2021 / 03:18 PM ISTవాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను
Ladakh standoff: లడఖ్పై భారత్, చైనా మాటల యుద్ధం
October 1, 2021 / 09:06 PM ISTతూర్పు లడఖ్లో నెలకొన్న ప్రతిష్టంభనకు భారత్ని బాధ్యుడిని చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గల్వాన్ ఘర్షణకు కారణమైన చైనా కమాండర్ కు అత్యున్నత పదవి
March 1, 2021 / 07:20 PM ISTChina గతేడాది గల్వాన్ లో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు మూలకారకుడైన టాప్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(PLA) అధికారి జనరల్ జావో జోంగ్కికి చైనా ప్రభుత్వం అత్యున్నత పదవిని కట్టబెట్టింది. పీఎల్ఏ నిబంధనల…
చైనాపై అణ్వాయుధ క్షిపణిని ఎక్కుపెట్టిన ఇండియా
October 6, 2020 / 05:26 PM ISTIndian shaurya missile: ఇండియా టార్గెట్ ఒక్కటే. సరిహద్ధుల్లో చైనా, పాక్లను కంట్రోల్ చేయండి. అందుకే మిస్సైల్ వ్యూహాన్ని అమలుచేస్తోంది. భారత్ క్షిపణి పరీక్షల ప్రయోగాన్ని ముమ్మరం చేసింది. మరో రెండు క్షిపణులను ప్రయోగించింది.…
నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్
September 8, 2020 / 06:51 AM ISTతూర్పు లడఖ్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం…
సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత: భారత్, చైనా దళాల మధ్య కాల్పులు
September 8, 2020 / 06:33 AM ISTతూర్పు లడఖ్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు…
లడఖ్ ప్రతిష్టంభన : భారత్కు ఆయుధాలు, మందుగుండు పంపిస్తున్న మిత్రదేశాలు!
June 29, 2020 / 02:50 PM ISTభారత్-చైనాల మధ్య సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత దళాలకు లడఖ్ వద్ద చైనాతో దీర్ఘకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇటీవల భారత జవాన్ల మధ్య జరిగిన ఘర్షణతో చైనా కుతుంత్రం మరోసారి బయటపడింది. దీంతో…
నరేంద్ర మోడీ కాదు సరెండర్ మోడీ
June 21, 2020 / 12:15 PM ISTలడఖ్ బోర్డర్ లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ. భారత భూభాగాన్ని చైనాకి కట్టబెట్టారనీ.. ఆయన ‘‘సరెండర్’’ మోడీ…