-
Home » lakh
lakh
ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందంట..! మోసగాడి వలలోపడ్డ వ్యాపారి..రూ. 50 లక్షలకు టోపీ..
Heating sand will make it gold : ఇసుకతో ఏం చేస్తాం. ఇళ్లు కడుతాం..ఇసుక నుంచి నూనె తీయవచ్చు..అనేది సామెత. చాలా సామెతలు వాస్తవాలనుంచి పుట్టుకొచ్చినవే. కానీ కొన్నిమాత్రం సందర్భాన్ని ప్రతిబంబించేవిగా ఉంటాయి. కానీ ఇసుక నుంచి కూడా నూనె తీయవచ్చునేమో తెలీదు గానీ ఇసుక ను
గాలి కాలుష్యంతో 1.16 లక్షల నవజాత శిశువులు మృతి
more-one-lakh-infants-died-from-air-pollution-in-india : గాలి కాలుష్యం ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా చిన్న పిల్లలపై ఎఫెక్ట్ పడుతోంది. వాయు కాలుష్యం కారణంగా..వివిధ అనారోగ్య సమస్యలతో 2019 సంవత్సరంలో 1.16 లక్షలకు పైగా నెలలోపు వయస్సున్న శిశువులు (State of Global Air 2020) చనిపోయారు. Sub-Saharan Afr
30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈనేల 8వ తేదీన జరగాల్సిన కార్యక్రమం కోర్టు కేసులతో వాయిదా పడింది. ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన డీ ఫారమ్ పట్టా భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించడాన్ని హైకోర్టు తప్పు�
కవితలతో రూ.50లక్షలు గెలుచుకున్న హైదరాబాద్ అమ్మాయి
హైదరాబాద్ నుంచి శ్రాష్ట వాణి కొల్లి అనే టీనేజర్ రూ.50లక్షల బహుమతి గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని వాల్లంగాంగ్ యూనివర్సిటీ.. చేంజ్ ద వరల్డ్ అనే అంశంపై విన్నర్ను ప్రకటించింది. వాణీ కర్ణాటకలోని రేవా యూనివర్సిటీలో లా చదువుతుంది. తెలంగాణ సీనియ�