Lakhempur town

    మేడ ఎక్కేసిన ఎద్దు..పచ్చగడ్డి ఎర వేసిన పోలీసులు 

    December 20, 2019 / 10:32 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని లఖీంపూర్ ఖేరీస్ పాలియా పట్టణంలో ఓ ఎద్దు షాపింగ్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కేసింది. పాపం ఎలా దిగాలో తెలీలేదు. పైనే ఉండి కిందికి ఎలా దిగాలో తెలీక అంత పెద్ద ఎద్దూ కూడా బిత్తర చూపులు చూసింది.  బుధవారం (�

10TV Telugu News