-
Home » Lakshmi Narayana
Lakshmi Narayana
జనసేనలో నా ప్రయాణం ముగిసిన అధ్యాయం : ఇకపై అదే నా పని
జనసేన పార్టీలో తన ప్రయాణం ముగిసిన అధ్యాయమని సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఇటీవల ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వ్యక్తిగత లాభం కోసం పార్టీ పెట్టలేదు : నెలకి రూ.కోటి వస్తే సినిమాలు చేయను
వ్యక్తిగత లాభమే చూసుకుంటే పార్టీ పెట్టేవాడినే కాదన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. శనివారం(ఫిబ్రవరి 1,2020) విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో పవన్
బీజేపీలో జనసేన విలీనం..? : పవన్ పార్టీ భవిష్యత్తుపై అనుమానాలు
ప్రశ్నించేందుకు పుట్టిన పార్టీకి ప్రశ్నలెన్నో.. పార్టీలోని వారే ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీని ఇంత మంది ఎందుకు వీడుతున్నారనేది ఓ ప్రశ్న.. పార్టీలో మిగిలే వారెందరనేది మరో
సినిమాల్లోకి రీఎంట్రీ : పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై ప్రభావం పడనుందా?
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేశారా? సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి మిస్టేక్ చేశారా? మళ్లీ మేకప్ వేసుకోవడం పవన్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపనుందా?
అసలు కారణం అదేనా : జనసేనకు CBI మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా
జనసేనాని పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిగ్ షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో
జనసేన ప్రభుత్వమే: 88 సీట్లు గెలుస్తాం
రాబోయే ప్రభుత్వం జనసేనదే అని, తమ పార్టీ 88 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. జనసేన తరుపున విశాఖపట్నం అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మీ నారాయణ ఏపీలో జనసేన అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చే�
అందుకే పవన్తో కలిశా: హామీలను బాండ్ పేపర్పై రాసిస్తా
జనసేన తరుపున విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటన చేశారు. విశాఖలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్టణానికి మేనిఫెస్టో తాను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోత
జనసేనలోకి జేడీ లక్ష్మీనారాయణ
విజయవాడ: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఆదివారం జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. సమాజంలో ఒక మ�
టీడీపీలోకి జేడీ లక్ష్మీనారాయణ.. లోకేష్ సీటు నుంచేనా?
ఇప్పటివరకు బీమిలి నుండి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా బీమిలి నుండి అనూహ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల