Home » Lakshminarasimhaswamy Temple
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
మార్చి 4 నుంచి 14 వరకు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాలయంలో స్వామి వారి తిరు కళ్యాణం జరగనుంది.