Home » Lal Darwaja Bonalu
తనకు ప్రాణ హాని ఉందని ప్రైవేట్ భద్రత ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. గన్స్ కు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూయించారని వెల్లడించారు. డాక్యుమెంట్స్ మొత్తం పరిశీలించాలని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు పంపించానని చెప్పారు.
వైభవంగా లాల్ దర్వాజ బోనాలు
దీంతో ఆలయ సిబ్బంది వారిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
బందోబస్తు విధుల్లో 2 వేల మంది పోలీసులు ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పాతబస్తీలో సీసీ కెమెరాలతో నిఘా పెంచారు.
హైదరాబాద్, లాల్ దర్వాజలో ఆదివారం జరిగిన బోనాల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. బోనాన్ని వేరే మహిళకు అందించారు షర్మిల. ఆలయం వరకు వచ్చినా.. లోపలికి మాత్రం వెళ్లలేదు షర్మిల.