Home » Lalitha Jewellery
లలితా జ్యూయలర్స్ లో చోరీ జరిగింది. హైదరాబాద్ పంజాగుట్టలోని లలితా జ్యూయలరీ షోరూంలో సేల్స్ మెన్ దృష్టి మరల్చి 92 గ్రాములు బంగారు ఆభరణాలను కొందరు కస్టమర్లు దోచుకు వెళ్లినట్లు గుర్తించారు.
లలితా జువెలరీ షోరూమ్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బంగారం చోరీ చేసిన దొంగ దొరికాడు. తిరువారూర్ దగ్గర బంగారంతో దొంగ పట్టుబడ్డాడు. నిందితుడి
లలితా జువెలర్స్ లో దొంగతనం చోటుచేసుకుంది. తమిళనాడు తిరుచుపరిపల్లిలోని లలితా జువెలర్స్ బ్రాంచ్ లో వెనకభాగంలో పెద్ద రంద్రం చేసిన దొంగలు రూ.13కోట్ల విలువగల బంగారు, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట�