-
Home » Land Acquisition
Land Acquisition
ఏపీ రాజధాని కోసం మరో 44వేల ఎకరాలు.. ఈ గ్రామాల్లో భూసమీకరణకు ప్రభుత్వం కసరత్తు..
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనుంది సీఆర్డీయే.
మామునూరు ఎయిర్ పోర్ట్.. ప్రభుత్వం ఎందుకు టెన్షన్ పడుతోంది? ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?
భూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, ఎవరినీ రోడ్డున పడనివ్వబోమని నిర్వాసితులకు మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
ఇదే అమరావతి ఔటర్ రింగ్ రోడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ జారీ..
ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఏయే గ్రామాల మీదుగానో తెలుసా?
లగచర్లలో భూసేకరణ రద్దు
CM Revanth Reddy : లగచర్లలో భూసేకరణ రద్దు
Supreme Court: సుప్రీం కోర్టుకు నాలుగు ప్రత్యేక బెంచ్లు.. స్పష్టం చేసిన సీజేఐ
సుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. దేశాన�
Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు
దేశంలోకి చీతాల రాకతో దేశ ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు సమీపంలోని ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పార్కు కోసం తమ ఊళ్లను ఎక్కడ లాక్కుంటారో అని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ప్రజలు భయపడుతున్నారు.
Farmer Suicide Attempt : ప్రకృతి వనం కోసం భూమి లాక్కుంటున్నారని..రైతు ఆత్మహత్యాయత్నం-సెల్ఫీ వీడియో
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవరపల్లిలో యువ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకృతివనం కోసం తమ భూమిని లాక్కుంటున్నారంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగే సమయంలో సెల్ఫీ వీడియో తీశాడు. తాతల కాలం నుంచి �
AP Government : సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Nellore : భూసేకరణ పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్లకు ఊరట
సెప్టెంబర్ 3న హైకోర్టు సింగిల్ బెంచ్ ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తు తీర్పు వెల్లడించిన విషయం విదితమే.. ఆ కేసుపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ స్పెండ్ చేసింది.
Smart Towns : ఒక కుటుంబానికి ఒకటే.. వార్షికాదాయం రూ.18 లక్షలలోపే.. స్మార్ట్టౌన్లలో ప్లాట్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు, నగర ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్ల పేరుతో ప్రభుత్వం లేఅవుట్లను నిర్మించి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఎంఐజ