-
Home » Land Acquisition
Land Acquisition
ఏపీ రాజధాని కోసం మరో 44వేల ఎకరాలు.. ఈ గ్రామాల్లో భూసమీకరణకు ప్రభుత్వం కసరత్తు..
April 13, 2025 / 07:11 PM ISTఅమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఇన్నర్ రింగ్ రోడ్డుకు మధ్యలోని భూములను సేకరించనుంది సీఆర్డీయే.
మామునూరు ఎయిర్ పోర్ట్.. ప్రభుత్వం ఎందుకు టెన్షన్ పడుతోంది? ఎదురవుతున్న సవాళ్లు ఏంటి?
March 7, 2025 / 12:16 AM ISTభూమికి బదులు భూమి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని, ఎవరినీ రోడ్డున పడనివ్వబోమని నిర్వాసితులకు మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు.
ఇదే అమరావతి ఔటర్ రింగ్ రోడ్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్.. గెజిట్ జారీ..
February 23, 2025 / 01:53 PM ISTఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఏయే గ్రామాల మీదుగానో తెలుసా?
లగచర్లలో భూసేకరణ రద్దు
November 29, 2024 / 04:20 PM ISTCM Revanth Reddy : లగచర్లలో భూసేకరణ రద్దు
Supreme Court: సుప్రీం కోర్టుకు నాలుగు ప్రత్యేక బెంచ్లు.. స్పష్టం చేసిన సీజేఐ
November 23, 2022 / 03:33 PM ISTసుప్రీంకోర్టు ముందు లిస్టింగ్ కేసుల అంశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చే విషయంపై తాను దృష్టి సారించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదే సమయంలో అవసరమైతే లిస్టింగ్ షెడ్యూల్ కంటే ముందుగానే కేసులను విచారణ ముందుకు తెచ్చేందుకు…
Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు
September 18, 2022 / 03:32 PM ISTదేశంలోకి చీతాల రాకతో దేశ ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు సమీపంలోని ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పార్కు కోసం తమ ఊళ్లను ఎక్కడ లాక్కుంటారో అని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ప్రజలు…
Farmer Suicide Attempt : ప్రకృతి వనం కోసం భూమి లాక్కుంటున్నారని..రైతు ఆత్మహత్యాయత్నం-సెల్ఫీ వీడియో
August 7, 2022 / 04:41 PM ISTమెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవరపల్లిలో యువ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకృతివనం కోసం తమ భూమిని లాక్కుంటున్నారంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగే సమయంలో సెల్ఫీ…
AP Government : సినీ పరిశ్రమ కోసం భూ సేకరణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
February 12, 2022 / 04:03 PM ISTప్రైవేట్ గా స్టూడియోలు నిర్మించేందుకు ముందుకు వచ్చే వారికి భూమి కేటాయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Nellore : భూసేకరణ పరిహారం కేసు: ఐదుగురు ఐఏఎస్లకు ఊరట
September 23, 2021 / 03:34 PM ISTసెప్టెంబర్ 3న హైకోర్టు సింగిల్ బెంచ్ ఐదుగురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తు తీర్పు వెల్లడించిన విషయం విదితమే.. ఆ కేసుపై విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ స్పెండ్ చేసింది.
Smart Towns : ఒక కుటుంబానికి ఒకటే.. వార్షికాదాయం రూ.18 లక్షలలోపే.. స్మార్ట్టౌన్లలో ప్లాట్ల కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు
April 10, 2021 / 01:04 PM ISTఆంధ్రప్రదేశ్లోని పట్టణాలు, నగర ప్రాంతాల్లో మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తోంది. జగనన్న స్మార్ట్ టౌన్ల పేరుతో ప్రభుత్వం లేఅవుట్లను నిర్మించి ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా…