Home » land allotment
తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.
ఎఫ్డీసీ సిఫార్సు మేరకు రాయితీ ధరతో కేటాయించే అధికారం కేబినెట్కు ఉంటుందని తెలిపారు. అన్ని అంశాలు పరిశీలించాకే శంకర్ కు భూమి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఏజీ వెల్లడించారు.
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పచ్చ జెండా ఊపారు. ఢిల్లీ-మీరట్ మార్గంలో 297 చదరపు మీటర్ల భూమిని ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టుకు కేటాయిస్తూ వీకే సక్సేనా ఉత్తర్వులు జారీ చేశారు...
జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడికి కట్టబెట్టిన 498.3 ఎకరాల భూ కేటాయింపులను ఏపీ కేబినెట్ రద్దు చేసింది. విశాఖలో లులూ గ్రూప్నకు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2019, అక్టోబర్ 30వ తేదీన సీ�