Home » Land disputes
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద గోలి శ్రీకాంత్ అనే వ్యక్తిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
congress leader murdered ,due to land disputes : కరీంనగర్ జిల్లాలో భూ వివాదాల నేపధ్యంలో ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద మనుషుల పంచాయితీలో సమస్య పరిష్కరించుకుందామని నమ్మ బలికి ….. ప్రత్యర్థులు మాటువేసి హత్య చేశారు. కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య జిల్లాల�
భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి
భూ వివాదాలకు చెక్ పెడుతూ త్వరలో ఆధార్ తరహాలో భూస్వాముల స్థలాలకు ఐడెంటిఫికేషన్ నెంబర్లు జారీ కానున్నాయి.
ప్రతిష్టాత్మక ఇంటర్ సిటీ బస్ టెర్మినల్(ఐసీబీటీ) ప్రాజెక్ట్ అనేక అవాంతరాల అనంతరం మళ్లీ కదులుతుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనంతరం అనుమతితో పనులు చేపట్టాలని హెచ్ఎండీఏ ఇ