Land disputes

    Telangana : భూ వివాదాల నేపధ్యంలో యువకుడిపై హత్యాయత్నం

    June 21, 2021 / 09:33 PM IST

    కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ వద్ద గోలి శ్రీకాంత్ అనే వ్యక్తిపై  దుండగులు కత్తులతో దాడి చేశారు.

    భూవివాదాల నేపధ్యంలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

    December 11, 2020 / 03:24 PM IST

    congress leader murdered ,due to land disputes : కరీంనగర్ జిల్లాలో భూ వివాదాల నేపధ్యంలో ఓ కాంగ్రెస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పెద్ద మనుషుల పంచాయితీలో సమస్య పరిష్కరించుకుందామని నమ్మ బలికి ….. ప్రత్యర్థులు మాటువేసి హత్య చేశారు. కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య జిల్లాల�

    యువతిని ఎరగా వేసి యువకుడి హత్య 

    June 26, 2020 / 02:08 AM IST

    భూ వివాదాల నేపధ్యంలో యువతిని ఎరగా పంపించి యువకుడిని హత్య చేసిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. పోలీసులు నిర్లక్ష్యం వల్ల ఆరు నెలల తర్వాత ఈ దారుణం  ఆలస్యంగా  వెలుగు చూసింది. కాట్రేని కోన మండలం చెయ్యేరుకు చెందిన రామకృష్ణ అనే యువకుడికి

    భూ వివాదాలకు చెక్ : ప్లాట్లకు ఆధార్ తరహాలో UID నంబర్లు

    September 18, 2019 / 09:52 AM IST

    భూ వివాదాలకు చెక్ పెడుతూ త్వరలో ఆధార్ తరహాలో భూస్వాముల స్థలాలకు ఐడెంటిఫికేషన్ నెంబర్లు జారీ కానున్నాయి.

    ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్ట్‌కు పర్మిషన్.. ఇప్పుడు కదిలింది

    May 13, 2019 / 03:43 AM IST

    ప్రతిష్టాత్మక ఇంటర్‌ సిటీ బస్‌ టెర్మినల్‌(ఐసీబీటీ) ప్రాజెక్ట్‌ అనేక అవాంతరాల అనంతరం మళ్లీ కదులుతుంది. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపి అనంతరం అనుమతితో పనులు చేపట్టాలని హెచ్‌ఎండీఏ ఇ

10TV Telugu News