-
Home » land farmers
land farmers
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం : 5 ఎకరాల లోపు రైతులకు ఉచితంగా బోర్లు!
July 4, 2020 / 02:28 PM IST
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఉచితంగా బోరులు వేయనుంది. రేటు కాంట్రాక్టు విధానంలో బోర్లు తవ్వేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియోజకవర్గానికి ఒక బోరువెల్ మెషన్ కొనుగోలు చేయాలని ప్రభు�