Land Mafiya

    చంద్రబాబు వైజాగ్‌ టూర్‌ వెనుక అసలు ప్లాన్‌..!

    February 27, 2020 / 04:29 AM IST

    ప్రజా చైతన్యయాత్రలో భాగంగా విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. మూడు రాజధానులంటూ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత టీడీపీ ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అది అమరావతి అంటూ ప్రచారం చేస్తోంది. 70 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రై�

10TV Telugu News