Home » land occupied
విశాఖ నగరంలో ఇంటెలిజెన్స్ ఎస్సీ మధుకి చెందిన భూమిని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జా చేశారంటూ గత రెండు రోజులుగా మీడియాలో వస్తున్న కథనాలపై నేడు ఇరువురు స్పష్టత ఇచ్చారు.
రేవంత్ రెడ్డి చేసిన భూ అక్రమాల వివరాలు బట్ట బయలు చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ ఇందుకు సంబంధించిన వివరాలను 20 పేజీల్లో రెడీ చేశారు. వందల కోట్లలో విలువైన భూములను ఆక్రమించినట్లుగా స్పష్టమైంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2005లో పహాణీలో ర�
హైదరాబాద్: పార్క్ స్ధలం కబ్జా చేసిన కేసులో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు హై కోర్టులో చుక్కెదురయ్యింది. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లో పార్క్ స్ధలాన్ని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణతో జీహెచ్ ఎంసీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసారు. &nbs