-
Home » Land Owners
Land Owners
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. భూ యజమానులకు జరిగే మేలేంటి..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే.. వాస్తవాలను మభ్యపెట్టి లేని పోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి..? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత..?
నిజం తెలిసేలోపు అబద్దం ఊరంతా చుట్టేసి వచ్చినట్లు... భూ యజమానులకు మంచి చేసే చట్టంపై దుష్ప్రచారం జరుగుతోందని అంటోంది వైసీపీ..
YSR Rythu Bharosa Funds : రైతులకు సీఎం జగన్ గుడ్న్యూస్.. 15న ఖాతాల్లోకి డబ్బులు
ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల..(YSR Rythu Bharosa Funds)
రాజధాని ప్రాంతంలో వారికి భూములు తిరిగి ఇవ్వనున్న ప్రభుత్వం
రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూములను అసలు హక్కుదారులకే తిరిగి ఇచ్చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేసినవారికి ల్యాండ్ పూల�