Home » lands
తాను తప్పు చేసి ఉంటే చంద్రబాబే తనను మొదట అరెస్ట్ చేసి ఉండేవారని లోకేష్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసులతో తనకు సంబంధం లేదన్నారు.
AP Cabinet Meeting : డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం అమలుపైనా సమాలోచనలు చేశారు.
Gaddar : నిజాం ఉన్నప్పటి నుంచి భూమి సమస్య ఉందని గుర్తు చేశారు గద్దర్. ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయన్నారు.
ఇది దొండపంట తొలి దశలో ఉన్నప్పుడే ఆశిస్తుంది. దీని నివారణ కోసం 5 శాతం వేప కషాయాన్ని తయారు చేసుకుని పంట తోలి దశలో ఉన్నప్పుడే పిచికారీ చేయాలి.
గాలిలో తేమ తక్కువగా ఉండి పొడివాతావరణం కలిగిన నేలల్లో నిమ్మసాగు అనుకూలంగా ఉంటుంది. అధిక వర్షాలు, అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో నిమ్మసాగు అంతమంచిదికాదు.
జస్నాగర్ గ్రామంలో ఉండే పావురాలు పేరు మీద ఏకంగా కోట్ల రూపాయలు విలవ చేసే ఆస్తులున్నాయి. దీంతో ఆ పావురాలను గ్రామస్తులు మల్టీ మిలయనియర్ పావురాలు అని పిలుస్తుంటారు. ఇంత భారీగా ఆస్తులు పావురాల పేరు మీద కోట్లు విలువ చేసే ఆస్తులు ఉండటం వెనుక ఆసక్�
ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు నిధులు విడుదల చేసింది. 2021-22 ఏడాదికి గాను రూ.195 కోట్ల వార్షిక కౌలు నిధులను ప్రభుత్వం నేడు(జూన్ 16,2021) విడుదల చేసింది.
ఫుట్బాల్ మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నంత సేపూ ఉత్కంఠగా కన్నార్పకుండా చూస్తుంటారు. అలా ఉత్కంఠగా మ్యాచ్ జరుగుతుంటే ఓ వ్యక్తి స్టేడియం మధ్యలో ప్యారాచూట్ తో ద
విశాఖపట్నం జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను ప్రభుత్వం తనఖా పెడుతున్న విషయం నాకు తెలియదని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది ప్రజల మేలు కోసమేనని అన్నారు. ఆస్తి పన్ను పెంపు ప్రజలకు భారం కాదు�
మహబూబాబాద్ జిల్లా లైన్ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోడు భూముల్లో నిర్వహిస్తున్న ట్రెంచ్ పనులను స్థానిక గిరిజన రైతులు అడ్డుకున్నారు.