Home » landslide break
మలేషియాలోని క్యాంప్సైట్లో విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనలో 92 మంది కొండచరియల కింద చిక్కుకున్నారు. సెర్చ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి 53మందిని మందిని క్షేమంగా బయటకు తీశారు. మరో ఏడుగురి�
సరస్సులో టూరిస్టులతో వెళ్తున్న బోటుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 23 మంది గల్లంతైనట్లు సమాచారం