Home » Lashkar-e-Taliban
లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో కానీ.. వీడి ఐడియా మాత్రం ముంబై పోలీసులను పరిగెత్తించింది.