Home » Lashkar e Tayyiba
పాక్ ఆక్రమిత కశ్మీరులో భారత్ వాంటెడ్ ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. నిషేధిత లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న టాప్ టెర్రరిస్ట్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యారు.....
కర్ణాటక రాజధాని బెంగుళూరులో లష్కరే తోయిబాకు చెందిన అనుమానిత ఉగ్రవాదిని నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
జమ్మూ కాశ్మీర్, రాజస్ధాన్ లలో ఈ రోజు ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులు కుట్ర పన్నుతుండటంతో ఎన్ఐఏ అలెర్ట్ అయింది.
Terrorist attack caught:కాశ్మీర్లో ఉగ్రవాద దాడి కెమెరాలో చిక్కింది. శ్రీనగర్ నగరంలోని బాగట్ బార్జుల్లా ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ లష్కర్ ఏ తోయిబా ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహిస్తోంది. గత 48 గంటల్లో శ�