Home » last sunday in kartika masam
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం కావడంతో యాదాద్రికి క్యూ కట్టారు ప్రజలు.