-
Home » Last week
Last week
Lakhimpur Kheri Case: నాలుగు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మంత్రి కొడుకు
February 15, 2022 / 06:22 PM ISTలఖింపూర్ ఖేరీ కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అలియాస్ టెనీ కొడుకు ఆశిష్ మిశ్రా జైలు నుంచి బయటకు వచ్చాడు.
Bigg Boss 5: ఈ వారమే లాస్ట్ ఎలిమినేట్… బయటకు వెళ్లేది ఈమేనా?
December 11, 2021 / 03:10 PM ISTతెలుగు బిగ్గెస్ట్ షో బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం దగ్గర పడింది. ప్రస్తుతం ఇంట్లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉండగా మరో ఎలిమినేషన్ మాత్రమే మిగిలి ఉంది.
పార్లమెంట్ క్యాంటీన్ : మటన్ బిర్యానీ రూ. 150, నాన్ వెజ్ బఫే రూ. 700
January 28, 2021 / 02:32 PM ISTParliament Canteen Sheds Subsidy : దశాబ్దాలుగా పార్లమెంట్ క్యాంటీన్ లో సభ్యులకు అందిస్తున్న రాయితీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది. వార్షిక బడ్జెట్ ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న విషయం…
అమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు…ప్రతి 33సెకండ్లకు ఒకరు మృతి
December 22, 2020 / 07:24 PM ISTU.S. loses one life every 33 seconds to COVID-19 గత వారం అమెరికాలో ప్రతి 33 సెకండ్లకు ఒక కరోనా మరణం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత…
బ్రేకింగ్ : ప్రణబ్ ముఖర్జీకి కరోనా
August 10, 2020 / 01:37 PM ISTకరోనా ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి మొదలుకుని నేతలు, సెలబ్రెటీ, ప్రముఖుల వరకు వైరస్ బారిన పడుతున్నారు. భారత రత్న, మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు.…
ఢిల్లీలో కరోనా తగ్గుముఖం..వైరస్ కట్టడికి కేజ్రీ సర్కార్ ఏం చేసింది ?
July 24, 2020 / 11:36 AM ISTయావత్ దేశాన్ని వణికిస్తోన్న మహమ్మారి కరోనా కట్టడిలో దేశ రాజధాని ఢిల్లీ… ముందంజలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా దేశ రాజధానిలో ఆశించిన ఫలితాలు కనిపిస్తున్నాయి. AAP పార్టీ నేతృత్వంలోని Arvind…
CM Jagan మరో సహాయం, COVID-19 తో మరణిస్తే..అంత్యక్రియల కోసం రూ. 15 వేలు
July 15, 2020 / 10:45 AM ISTకరోనా రాకాసితో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు..వైరస్ కట్టడికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం, పేదలకు పలు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు, శనగలు ఉచితంగా పంపిణీ…