Home » Lata Mangeshkar
కొద్దిసేపు చేసే ట్రైన్ జర్నీలో కొంతమంది ప్రయాణికులు గొడవలు పడుతుంటారు. ముంబయి లోకల్ ట్రైన్లో ఇలాంటి సర్వ సాధారణమే అయినా.. తాజాగా కొందరు ప్రయాణికులు ఫేమస్ బాలీవుడ్ సాంగ్ 'కాంత లగా' పాట పాడుతూ డ్యాన్స్ చేసారు. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుంది.
లెజెండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించారు అనే వార్తని జీర్ణించుకోక ముందే ఇండస్ట్రీలో మరో వార్త అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రముఖ సింగర్ వాణి జయరాం నిన్న (ఫిబ్రవరి 4) చెన్నై లోని ఆమె ఇంటిలో మరణించారు. కాగా వాణి రోల్ మోడల్ గా
నాసిక్లో సీనియర్ కళాకారుల కోసం లతా మంగేష్కర్ కుటుంబం వృద్ధాశ్రమాన్ని నిర్మించాలని ప్లాన్ చేసింది. దివంగత గాయనీమణి లతా జూలై 2021లో తన NGO ద్వారా ఫౌండేషన్ను రిజిష్టర్ చేశారు. లతా మంగేష్కర్ కుటుంబం గురు పూర్ణిమ సందర్భంగా మహారాష్ట్రలోని నాసిక్
రాముడు నెలవైయున్న అయోధ్యానగరంలో ఒక రహదారికి ఆమె పేరు పెట్టడం సంతోషించదగ్గ విషయమని మోదీ వ్యాఖ్యానించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని మోదీ అభినందించారు.
ఇండియన్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ మరణవార్త భారత సినీ సంగీత ప్రియులను ఎంతగానో బాధించింది. దాదాపు ఇరవై రోజులుగా కరోనాతో పోరాడిన లతాజీ ఫిబ్రవరి 6న ఆదివారం ఉదయం తుదిశ్వాస..
తాజాగా లతా మంగేష్కర్ పై పోస్టల్ స్టాంప్ ని విడుదల చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో లతాజీ గౌరవార్థం పోస్టల్ స్టాంపును.............
లతా మంగేష్కర్ కి పాటలు అంటే ఎంత ఇష్టమో క్రికెట్ కూడా అంతే ఇష్టం. క్రికెట్తో, క్రికెటర్స్ తో ఆమెకు మంచి అనుబంధం ఉంది. 1983లో భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్లో వన్డే వరల్డ్కప్...
దిగ్గజ గాయని లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలియచేస్తూ ఆమె సైకతశిల్పాన్ని రూపొందించాడు ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్. ఒడిశాలోని పూరి బీచ్లో లతా మంగేష్కర్ సైకతశిల్పాన్ని.....
గతంలో మీడియా నివేదికల ప్రకారం లతా మంగేష్కర్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు దాదాపు 200 కోట్లకు పైనే. ఆమె ప్రస్తుతం ప్రభు కుంజ్ అనే నివాసంలో ఉంటుంది. అంతే కాక ముంబై........
గానకోకిల లతా మంగేష్కర్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి.