Home » late
యాస్ తుఫాన్ ప్రభావంపై సమీక్షించేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్లో పర్యటించారు.
నిర్భయ దోషులను ఫిబ్రవరి-1,2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసులోని నలుగురు దోషులను ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెల�
పార్లమెంట్ సమావేశాలకు సరైన సమయానికి హాజరు కావాలనే ఉద్దేశ్యంతో కేంద్రమంత్రి పియూష్ గోయల్ పరుగులు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమయం మించిపోతున్న కారణంగా హడావుడిగా మంత్రి పరుగులు పెట్టడంపై నెటిజన్లు ఆయనను పొగడ్లలతో ముంచెత్
GST నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులు ఇవాళ(డిసెంబర్-4,2019) కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి తమ అసంతృప్తిని తెలియజేశారు. ఢిల్లీ, పంజ
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు జరగనున్నాయి. సెప్టెంబర్ 2 నుంచి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అధికారులు ముఖ్య గమనిక జారీ చేశారు. ఒక్క క్షణం ఆలస్యమైనా పరీక్ష�
సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలసమయ్యే అవకాశం ఉందా అంటే.. అవుననే అంటున్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది. ఎన్నికల ఫలితాల వెల్లడి ఆలస్యమయ్యే ఛాన్స్ ఉందని ఆయన చెప్పారు. దీనికి కారణం వీవీప్యాట్ స్లిప్స్ లెక్కింపు అని చెప
కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు గట్టి షాక్ తగిలింది. నామినేషన్ల గడువుకు సోమవారం చివరితేదీ కావడంతో భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కేఏ పాల్ అక్కడికి వెళ్లారు. అయితే నామినేషన్ సమయం ముగియడంతో ఆయన నామినేషన్ ను అధి�
ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్�
పూర్తి స్వదేశీ పరిజ్ణానంతో తయారైన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) కమర్షియల్ రన్ ఆదివారం(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తొలి రోజే గమ్యస్థానానికి దాదాపు గంటన్నర ఆలస్యంగా చేరుకుంది. సోమవారం(ఫిబ�