Home » Latest Breaking News
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలు జరుగుతోన్న వేళ ఓ కాంగ్రెస్ నేత బస్సులో అక్కడకు చేరుకోగా, ఓ బీఆర్ఎస్ నేత ఆటోలో వచ్చారు.
గజ్వేల్ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో హరీశ్ రావు రోడ్డు షో నిర్వహించారు
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని తెలంగాణ ప్రజల్ని కోరారు.