Home » Latest News Army
పాక్లోని ఉగ్రస్థావరాలను భారత్ వైమానిక దళం నేలకూల్చడంతో ఆ దేశం ప్రతీకార చర్యకు ప్లాన్ వేస్తోందా? మరో దాడికి పూనుకుంటుందా? ఇప్పుడు ఇవే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్లో జెట్ విమానాలు కలకలం