Home » latest news
మార్టిన్ ప్రవర్తన చాలా బాగుందని అతను అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ.. తాను ఇంటి అద్దె పెంచకపోయినా.. మార్టిన్ స్వయంగా రూ.1000 పెంచి తనకు చెల్లించాడని తెలిపాడు.
వివిధ ఆడిట్ నివేదికలు, పార్టీలు ఆదాయపు పన్ను శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి 95 శాతం విరాళాలు అందాయని తేలిందని ఏడీఆర్ తెలిపింది
పెళ్లి సమయంలో తమకు వడ్డిస్తున్న భోజనంపై పెళ్లి ఊరేగింపులో ఉన్న వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తమ వారిని కొట్టాడంటూ వధువు సోదరుడితో వరుడు గులాం నబీ గొడవ పడ్డాడు
మరాఠా వర్గానికి శాశ్వత రిజర్వేషన్లు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హామీ ఇచ్చారు. మరాఠాల భూమి అయిన మహారాష్ట్రలో ఈ రోజుల్లో మరాఠా రిజర్వేషన్ల అంశం రగులుతోంది
కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులకు ఒక కాల్ వచ్చింది. అందులో ఎర్నాకులంలోని కలమస్సేరిలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్లో పేలుడు సంభవించిందని చెప్పారు
పేలుడు అనంతరం కేరళ ముఖ్యమంత్రితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. మరోవైపు NSGకి చెందిన NBDS టీమ్, NIA టీమ్ కేరళకు బయలుదేరాయి.
ఐరాస తీర్మానానికి అనుకూలంగా 120 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 14 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో భారతదేశం, కెనడా, జర్మనీ, బ్రిటన్తో సహా 45 దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి.
తల్లి చాలాసార్లు వివరించడానికి ప్రయత్నించింది. అయితే అది ఇద్దరిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు.
ఇటలీలో సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి ప్రధాని జార్జియా మెలోనీ దానిని జాతీయ ఎమర్జెన్సీగా భావిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది కూడా ఆమె ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని చాలా గట్టిగానే ప్రస్తావించారు.
బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. గ్యాంగ్స్టర్ చట్టం కింద దోషిగా తేలిన తర్వాత, అక్టోబర్ 27న శిక్షను ప్రకటిస్తామని ముఖ్తార్ అన్సారీ తరపు న్యాయవాది లియాఖత్ అలీ తెలిపారు