Home » latest news
ఇక్కడ విశేషమేమిటంటే.. చైనా రక్షణ మంత్రి అదృశ్యమైన విషయాన్ని మొదటగా చైనా చెప్పలేదు. ఈ వార్తను తొలిసారిగా బహిరంగపరిచింది జపాన్లోని అమెరికా రాయబారి కావడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి జాబితాలో 33 మంది అభ్యర్థుల పేర్లు, రెండో జాబితాలో 43 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఆయన హెలికాప్టర్ పర్యటన చేసి ప్రత్యర్థి పార్టీల వర్గాలకు టార్గెట్ అయ్యారంటే.. ఆయన ప్రభావం రాష్ట్రంలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిపాలనా సేవల నిబంధనలు, షరతులను ఉల్లంఘించారంటూ పాండియన్ విమ�
ప్రభుత్వానికి, సంస్థకు మధ్య సమస్య ఉందని చెబుతున్నారు. ప్రభుత్వం అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన తన సన్నిహితుడు ముఖేష్ టాండన్కు ఇక్కడి నుంచి టికెట్ ఇవ్వాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. సంస్థ అంటే శ్యామ్ సుందర్ శర్మకు పార్టీ టిక్కెట్ కావాలి
ఇప్పటికైతే 15 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది గాయపడినవారు ఇంకా శిథిలాల్లోనే చిక్కుకున్నారు. బోల్తా పడిన కోచ్ల కింద మృతదేహాలు నలిగిపోయి, చిక్కుకుపోయి ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
తొలి జాబితాలో 41 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందులో 13 మంది అభ్యర్థుల మీద తీవ్ర వ్యతిరేకత గత 16 రోజులుగా కొనసాగుతోంది. ఈ జాబితా పూర్తిగా హైకమాండ్ తమ సొంత అభిప్రాయాలతో రూపొందించింది.
పార్టీ సూచనల కంటే గెహ్లాట్, పైలట్ ఒత్తిడే ఎక్కువగా నడుస్తోంది. ఇరు నేతల పోటీ కారణంగా ఉదయ్ పూర్ చింతన్ మార్గదర్శకాలు మట్టిలో కలిసిపోతున్నాయి.
2018 సంవత్సరంలో మాకు ఇంత సన్నద్ధం లేదు. ఎందుకంటే కమల్నాథ్కు సిద్ధం కావడానికి తక్కువ సమయం దొరికింది. ఆ సమయంలో శివరాజ్ సింగ్పై ఈ రోజు ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేదు
వెర్సోవా పోలీసులు స్పా మేనేజర్ చంద్రకాంత్ నికమ్ అలియాస్ బంటీ, యజమాని అతుల్ ధివర్లపై ఎఫ్ఐఆర్ నంబర్ 552/2023లో సెక్షన్ 370 (3), 34, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న స్పా యజమాని అతుల్ ధివర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు
అక్కడి నుంచి నేరుగా ఇండియాకు ఫోన్ చేసి తన భద్రత కోసం సాయం చేయమని కోరారు. అప్పుడు దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ ఉన్నారు. మౌమూన్ అబ్దుల్ గయూమ్ మాటలను సీరియస్గా తీసుకున్న రాజీవ్ ప్రభుత్వం.. కొద్ది గంటల్లోనే భారత సైన్యంలోని ఒక బృందాన్ని హుల్హులే �