Home » latest news
అగ్నిప్రమాదం జరిగిన భవనంలోని నాలుగో అంతస్తులో ఐపీఎల్ క్రికెటర్ పాల్ చంద్రశేఖర్ వాల్తాటి ఇల్లు కూడా ఉంది. మృతి చెందిన ఇద్దరు వ్యక్తులు అమెరికా నుంచి తమ ఇంటికి వచ్చిన అతిధులు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు
వాస్తవానికి 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ ప్రాధాన్యత తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అదంతగా వర్కౌట్ కాలేదు. దీంతో తిరిగి మళ్లీ శివరాజ్ రూట్లోకే బీజేపీ అధిష్టానం వచ్చింది
భూపేష్ బాఘేల్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవస్తోంది. వచ్చే నెలలో రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తదుపరి అధికారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది
ప్రజల ఆలోచనలు పక్కన పెడితే.. ఇరు పార్టీల్లోనూ గందరగోళం ఉంది. ఒక పార్టీతో మరొకరు తలపడడం అటుంచితే అంతర్గతంగానే ఎక్కువ కుమ్ములాటలు ఉంటున్నాయి. ఇరు పార్టీల నుంచి ఢిల్లీ నుంచి వచ్చే పెద్దలే విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు కానీ, రాష్ట్రం
దీనిపై శనివారం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఇది ఆదివారం మరింత తీవ్రమైంది. మీడియా కథనాల ప్రకారం.. మన్పురా కూడలిలో కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు
ఈ నివేదిక భారతదేశానికి ముఖ్యమైనది ఎందుకంటే దీని ఆధారంగా న్యూఢిల్లీ బీజింగ్తో వ్యవహరించడానికి తన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఆయుధాల సంఖ్యను బట్టి భారతదేశం ఏ దిశలో ఎక్కువగా పని చేయాలో అంచనా వేయడానికి అవకాశం ఇస్తుంది
సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని, ఆర్డర్ ఉంటే తప్ప దానిని వెంట తీసుకెళ్లడం నిషేధించించినట్లు పేర్కొన్నారు. ఒక వ్యక్తిని ఎక్కడ కత్తితో పొడిస్తే అత్యంత ప్రాణాంతకమైన గాయం అవుతుందో కూడా మాన్యువల్ చెబుతుందని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.
సమావేశాన్ని నిర్వహిస్తే రాష్ట్రపతి వద్దకు వెళతానని చెప్పారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పీకర్పై నిరసన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో ఖర్చు చేసిన డబ్బుకు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేసింది
తొలిజాబితాలో టిక్కెట్లు రాకపోవడంతో ఆగ్రహంతో ఉన్న బీజేపీ నేతలు రెండో జాబితాకు ముందు తిరుగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తొలి జాబితాలోనే పలువురు అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది
సుప్రసిద్ధ టెలివిజన్ హోస్ట్ గురించి గియాంబ్రూనో స్పందిస్తూ తన షోలో మహిళలు ఎక్కువగా మద్యం సేవించడం ద్వారా అత్యాచారాలను నివారించవచ్చని వ్యాఖ్యానించి తీవ్ర విమర్శలకు గురయ్యారు