Home » latest news
ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ RRTS కారిడార్లోని 17 కి.మీ పొడవైన సాగే మొదటి దశలో సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధార్, దుహై, దుహై డిపో ఐదు స్టేషన్లను కవర్ చేస్తుంది.
పార్టీల వారీగా చూస్తే 129 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 107 మంది (83 శాతం), 97 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 76 మంది (78 శాతం), ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కోటి రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు.
హిమంత బిస్వా శర్మకు కూడా నాలాగే డీఎన్ఏ ఉంది. ఆయన కాంగ్రెస్కు చెందినవాడు. మా ఇద్దరిలో కాంగ్రెస్ డీఎన్ఏ ఉంది. అయితే మహిళల పట్ల బీజేపీ ప్రవర్తన అన్యాయంగా ఉందని అందరికీ తెలుసు
2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ1.36 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత కనుక్కున్నారు. ఇందులో నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కేసు కూడా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా 14,108 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు.
కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్షాలు అదానీ గ్రూప్పై జేపీసీ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై పవార్ మాట్లాడుతూ.. జేపీసీ విచారణలో ప్రభుత్వం నుంచి ఎక్కువ మంది ప్రమేయం ఉన్నందున దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు
గాజాలోని ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో 500 మంది మరణించారు. దీన్ని బైడెన్ ఖండించారు. ఈ దాడితో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత పెరిగింది
లధాఖ్ లో 7.5 గిగావాట్ల సోలార్ పార్క్ను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ 15 ఆగస్టు 2020న ఎర్రకోట నుంచి ప్రకటించారు. నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఈ దిశలో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించ�
గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం వాటిల్లుతుందని రాజస్థాన్ ప్రజలను ప్రశ్నించగా.. ప్రజలు ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు
1979 విప్లవం నుంచి పాలస్తీనా వాదానికి మద్దతు ఇవ్వడం ఇస్లామిక్ రిపబ్లిక్ కు ప్రధాన అంశంగా మారింది. ఇక షియా-ఆధిపత్య దేశమైన ఇరాన్.. ముస్లిం ప్రపంచానికి తనను తాను నాయకుడిగా తీర్చిదిద్దుకునేందుకు తరుచూ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.