Home » latest news
లాక్ డౌన్ పొడిగిస్తారా ? లేక ఎత్తేస్తారా ? ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తారా ? ఇలాంటివి ఎన్నో సందేహాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..సమయం దగ్గర పడుతోంది. 21 రోజుల పాటు కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసి
వామ్మో కరోనా అంటున్నారు తెలంగాణ ప్రజలు. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య రోజు రోజుకు అధికమౌతోంది. పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో మృతి చెందుతున్నారు. తెలుగు రాష్ట్�
భారత్ ను కరోనా భయపెడుతోంది. వైరస్ బారిన పడి వారిన సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. వేలాదిగా చనిపోతున్నారు. దీంతో దేశాలు అలర్ట్ అయ్యాయి. నిబంధనలు, కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. భారత ద�
భారతో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి మన దేశంలో 142 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020, మార్చి 17వ తేదీ మంగళవారం మరో కరోనా మరణం సంభవించింది. మహారాష్ట్రలో వైరస్ సోకిన 64 ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు. ముంబయిలోన�
కరోనా భయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడంలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 5 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కోలుకుంటున్నాడు. కరోనాను కట్టడి చేసేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల�
భారతదేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. దేశంలో 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలు, కాలేజీలు, అంగన్ వాడీ స్కూళ్లు, థియేటర్లు మూసివేయ�
ఏపీలో వాహనాలు ఉపయోగించే వారి జేబుకు మరింత చిల్లు పడనుంది. ఎందుకంటే మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలపై ఉన్న వ్యాట్ ధరలను పెంచింది. పెట్రోల్పై లీటర్కు 76 పైసలు, డీజిల్పై రూపాయి 7 పైసలు (VAT) పెంచుతూ..ప్రభుత్వం 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఉత్తర్వ�
ప్లీజ్..కరోనా వైరస్కు వ్యాక్సిన్ ఏదైనా కనిపెట్టండి..ఇలా చేసిన వారికి రూ. కోటి బహుమతిగా ఇస్తానంటూ ప్రముఖ నటుడు జాకీచాన్ ప్రకటించారు. ఇప్పటికే ఈయన పెద్దమొత్తంలో మాస్క్లు, ఇతర సామాగ్రీని విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే..కరోనా వైరస్ బా�
కారు బాంబు పేలడంతో 30 మంది దాక మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సోమాలియాలో చోటు చేసుకుంది. మొగదిషులో 2019, డిసెంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం జరిగింది. బాగా రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఓ తనిఖీ కేంద్రం వద్ద కారును ఉంచారు. అనంతరం కొద్ది �
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం 14వ రోజుకు చేరుకుంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమ కార్యాచరణను కంటిన్యూ చేస్తున్నాయి. హైకోర్టుల�