-
Home » Latest Update
Latest Update
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. EAPCET కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం
July 4, 2025 / 11:26 AM ISTAP Eapcet 2025 Counselling: ఏపీ ఈఏపీసెట్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల అయ్యింది. జూలై 7 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభంకానుందని అధికారులు ప్రకటన…
Radhe Shyam: రాధేశ్యామ్ పై లేటెస్ట్ అప్డేట్.. రిలీజ్ డేట్ ఇదే?
January 30, 2022 / 02:02 PM ISTప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. ఇండియన్ సూపర్ స్టార్. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు విడుదల అయితే..
Uttarpradesh : 90 ఏళ్ల వయస్సున్న తండ్రికి పెళ్లి చేయించిన కూతుళ్లు!
September 6, 2021 / 01:28 PM ISTఅతనికి 90 ఏళ్లు. చాలాకాలం క్రితమే భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. పిల్లలందరి పెళ్లిళ్లు చేయడంతో..వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. దీంతో అతను ఒంటరివాడయ్యాడు.
అన్లాక్ 4.0 : 10 రాష్ట్రాల్లో తెరుచుకున్న పాఠశాలలు.. పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు 100మందికి అనుమతి
September 21, 2020 / 09:22 AM ISTకరోనా సంక్షోభం కారణంగా ఆరు నెలలు నుంచి ఆగిపోయిన పాఠశాలలు అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా ఈ రోజు(21 సెప్టెంబర్ 2020) నుంచి పది రాష్ట్రాల్లో ప్రారంభం అవుతున్నాయి. అంతేకాదు ఈరోజు నుంచి 100…
వరుసగా 11వ రోజు భారత్లో 50 వేలకు పైగా కరోనా కేసులు
August 10, 2020 / 10:43 AM ISTకరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 22 లక్షల…
ఇండియాలో వారంలో 5,500 కరోనా మరణాలు.. 18.55 లక్షలు దాటిన కేసులు
August 4, 2020 / 11:44 AM ISTభారతదేశంలో కరోనా కేసుల రికార్డు బద్దలు కొడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి రోజు, భారతదేశానికి అత్యధిక కేసులు వస్తుండగా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు కూడా భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి.…
కరోనా ఫీవర్ : బెంగళూరు ఇన్ఫోసిస్ IIPM ఆఫీసు ఖాళీ
March 14, 2020 / 08:08 AM ISTకరోనా భయం అందరిలోను పట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది మంది మృతి చెందుతున్నారు. దేశాలకు పాకుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ బారిన పడకుండా..ఉండేందుకు తగిన చర్యలు తీసుకొంటోంది.…
జాగ్రత్తగా ఉండండి : పంజా విసురుతున్న కరోనా వైరస్
February 28, 2020 / 08:00 AM ISTకరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.…