Home » Latest Update
AP Eapcet 2025 Counselling: ఏపీ ఈఏపీసెట్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల అయ్యింది. జూలై 7 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ప్రారంభంకానుందని అధికారులు ప్రకటన చేశారు.
ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరో కాదు.. ఇండియన్ సూపర్ స్టార్. ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న సినిమాలు విడుదల అయితే..
అతనికి 90 ఏళ్లు. చాలాకాలం క్రితమే భార్య చనిపోయింది. ఇతనికి ఐదుగురు కుమార్తెలు. పిల్లలందరి పెళ్లిళ్లు చేయడంతో..వారంతా అత్తగారింటికి వెళ్లిపోయారు. దీంతో అతను ఒంటరివాడయ్యాడు.
కరోనా సంక్షోభం కారణంగా ఆరు నెలలు నుంచి ఆగిపోయిన పాఠశాలలు అన్లాక్ 4.0 ప్రక్రియలో భాగంగా ఈ రోజు(21 సెప్టెంబర్ 2020) నుంచి పది రాష్ట్రాల్లో ప్రారంభం అవుతున్నాయి. అంతేకాదు ఈరోజు నుంచి 100 మందికి మాస్క్లు ధరించి సాంస్కృతిక, వినోద, మత, రాజకీయ మరియు సామాజ�
కరోనా వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 22 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 22 లక్షల 15 వేల 74 మందికి కరోనా సోకింది. వీరిలో 44,386 మంది మరణించగా, 15 లక్షల 35 వేల మంది
భారతదేశంలో కరోనా కేసుల రికార్డు బద్దలు కొడుతోంది. రోజురోజుకు కరోనా కేసులు ప్రపంచంలో పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతి రోజు, భారతదేశానికి అత్యధిక కేసులు వస్తుండగా.. కరోనా కారణంగా అత్యధిక మరణాలు కూడా భారతదేశంలోనే చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయంలో అమెర�
కరోనా భయం అందరిలోను పట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది మంది మృతి చెందుతున్నారు. దేశాలకు పాకుతోంది. దీంతో ఆయా రాష్ట్రాలు కరోనా వైరస్ బారిన పడకుండా..ఉండేందుకు తగిన చర్యలు తీసుకొంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న వారిని �
కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుక�