Home » LAUNCHED
చంద్రయాన్ -3ని భూమి చుట్టూఉన్న 170 X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో రాకెట్ ప్రవేశపెడుతుంది. అది 24 రోజులు భూమి చుట్టూ తిరుగుతుంది. క్రమంగా కక్ష్యను పెంచుతారు. ఈ విన్యాసాలను ట్రాన్స్లూనాల్ ఇంజెక్షన్స్ (టీఎల్ఐ)గా పేర్కొంటారు
డిగ్జాన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బీ లాల్ మాట్లాడుతూ ‘‘ అర్జూ గ్రూప్తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మా విప్లవాత్మక సాంకేతికత, ఓడీఎం నైపుణ్యంను వినియోగదార�
భారతీయ వినియోగదారులను ఆకట్టుకోవడానికి అత్యుత్తమ నాణ్యత కలిగిన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు విభిన్న విభాగాలలో వినూత్నమైన, అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు తీసుకురావడంపై హైసెన్స్ ఇండియా దృష్టిసారిస్తుంది. ఇంటెల్లి ప్రో, కూలింగ్ఎక
ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభమైంది. ఇవాళ సీఎం జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్య అందించనున్నారు.
భారత్ లో తొలి కరోనా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ను రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ జితేందర్ సింగ్ ఆవిష్కరించారు.
భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాకముందు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానంలో ఉందని, అయితే ఇప్పుడదని 5వ స్థానానికి ఎగబాకిందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సైడ్ ఎఫెక�
4జీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవల్లోకి ఎంటరవుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్తో అతి తక్కువ ధర 184 డాలర్ల (రూ.15 వేలు)కు లాప్టాప్ డెవలప్ చేస్తుందన�
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. స్పేస్ కిడ్స్ ఇండియా సంస్థ ఓ బెలూన్ సాయంతో భారత పతాకాన్ని 30 కిలోమీటర్ల ఎత్తుక
దేశంలోని ఇల్లు లేని పేదలు, అభాగ్యులు, వలసదారులు, ఇతర అర్హులైన వారికి రేషన్కార్డులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని తీసుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఆగస్టు6,2022) పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత
కిమ్ ప్రజారోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా మిసైల్స్పైనే ఎందుకు కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు..? అమెరికా హెచ్చరికను ఎందుకు డోంట్ కేర్ అంటున్నాడు? అమెరికాతో చర్చలకు బ్రేక్ పడిన తర్వాత ఖండాంతర క్షిపణుల ప్రయోగాలు పెంచడానికి కారణమేంటి?