Home » Lavu Sri Krishna Devarayalu
మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ వ్యాఖ్యలకు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు కౌంటర్ ఇచ్చారు. మా ఇంట్లోనూ మహిళలు ఉన్నారంటూ..
ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి రావడంపై సభలో చర్చించాలని కోరినట్లు తెలిపారు.
లావు శ్రీకృష్ణ దేవరాయలు మీడియాతో మాట్లాడుతూ.. నరసరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అభ్యర్థులను కేంద్రాల వద్దకు రానివ్వకుండా వైసీపీ శ్రేణులు
సీటు ఇవ్వకపోవడంతోనే బయటకు వెళ్లారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆయనను గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు.. చంద్రబాబు నాయుడును రహస్యంగా కలవడం పలువురు టీడీపీ నాయకుల్లో కలవరం రేపుతోంది.