Home » LAWYERS
దీని తర్వాతే అసలు కథ మొదలైంది. ఎస్ డీఎం రింకూ సింగ్ వైఖరిని న్యాయవాదులు తీవ్రంగా తప్పుపట్టారు. అంతేకాదు తహసీల్ కార్యాలయం సమీపంలో నిరసనకు దిగారు.
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో పోలీసులు లాఠీలు, కుర్చీలతో న్యాయవాదులపై దాడి చేశారు.
పల్లవి ప్రశాంత్ ఎందుకు జైలుకి వెళ్లాడో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. జనం గురించి తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా సిద్ధపడ్డాడు..
బండారు సత్యనారాయణ మూర్తిని సన్మానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశామని లాయర్ వెంకటరెడ్డి తెలిపారు. దీనిపై బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ పొరపాటు సంఘటనగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరానికి ఆ పార్టీకి చెందిన లాయర్ల నుంచి నిరసన సెగ ఎదురైంది. చిదంబరం వృత్తిరీత్యా లాయర్ అనే సంగతి తెలిసిందే.
గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.
పార్లమెంటు పనితీరుపై భారత ప్రధాన న్యాయమూర్తి( CJI) ఎన్వీ రమణ పదునైన పదజాలంతో విమర్శలు గుప్పించారు. చట్టాల రూపకల్పన సమయంలో పార్లమెంట్ లో వాటిపై విసృత స
రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్�
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగింతపై విచారణ మరింత జాప్యం అవుతోంది.
Lawyers blocked the Chandrababu’s Roadshow : కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద మార్కెట్ దగ్గర చంద్రబాబు రోడ్ షోను న్యాయవాదులు అడ్డుకున్నారు. హైకోర్ట్ విషయంపై చంద్రబాబు తీరును లాయర్లు తప్పుబట్టారు. కర్నూలుకు హైకోర్టు రాకుం