-
Home » Lay out regularization scheme
Lay out regularization scheme
లే ఔట్ రెగ్యులరైజేషన్ పథకం : ఏపీ, తెలంగాణ, తమిళనాడుకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
December 16, 2020 / 01:23 PM IST
Supreme Court : తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో అమలు తలపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేన్ పథకంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టిన త్రి సభ్య ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎల్ఆర్ఎస�