Home » layoffs
ఇటీవల కాలంలో ఉద్యోగాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది.
ఉద్యోగాలు కోల్పోయిన వారిలో 100 మందికిపైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారే ఉన్నట్లు ఐటీ దగ్గజం విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. ఒక టీమ్ లీడర్, టీమ్ మేనేజర్ కూడా తొలగించబడినట్లు తెలిపింది. అయితే, కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతంలోనే ఉద్యోగుల త�
తమ సంస్థ ప్రెసిడెంట్ గ్రెగ్ టోంబ్ను ఉద్యోగంలోంచి తొలగించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. 1,300 మంది ఉద్యోగులతోపాటు అధ్యక్షుడిని కూడా తొలగించిందిదీంతో కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ను ఇలా తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. గ్రెగ్ ‘జూమ్’ సంస్థ�
తమ కంపెనీకి చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు మెటా రెడీ అవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 11,000 మందికిపైగా సిబ్బందిని లేదా 13 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామని మెటా గత ఏడాది ప్రకటించింది. మెటా సంస్థ ఏర్పాటైన 18 ఏళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగి
హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం ‘ది వాల్ట్ డిస్నీ’ కంపెనీకూడా తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వంద వేలు కాదు ఏకంగా 7,000మంది ఉద్యోగుల్ని తొలగించక తప్పదంటూ ప్రకటించారు కంపెనీ సీఈవో బాబ్ ఐగర్..!
ప్రముఖ ఈకామర్స్ కంపెనీ (E commerce Company)ఈబే 500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా మహా మహా దిగ్గజ కంపెనీలు సైతం ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. డెల్,పేపాల్,గూగుల్,అమెజాన్,జొమాటో, ఇంటెల్ ఇలా ఎన్నో కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకోవటానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ బాటలోనే నేను కూడా అంటోందో విమానాల తయారీ �
ఒకదానితర్వాత ఒకటి కంపెనీలు వరుసగా ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. ఇప్పుడీ జాబితాలో వీడియో కమ్యూనికేషన్ సంస్థ ‘జూమ్’ కూడా చేరింది. కంపెనీలోని ఉద్యోగుల్లో 15 శాతం లేదా 1,300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు జూమ్ ప్రకటించింది.
ఇన్ఫోసిస్ వర్గాల ప్రకారం.. గ్రాడ్యుయేషన్ పూర్తైన చాలా మంది సంస్థలో ట్రైనీలుగా చేరుతారు. వీరికి ఉద్యోగంలో చేరిన తర్వాత సంస్థ శిక్షణ ఇస్తుంది. అనంతరం వీరికి ఇంటర్నల్గా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారనే కారణంతో తాజాగా 600 మం�
పేపాల్లోనూ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,000 మంది ఉద్యోగుల తొలగిస్తున్నట్లుగా సంస్థ ప్రకటించింది.