Home » Leader
కేంద్ర మాజీ మంత్రి బేణీప్రసాద్ వర్మ (79) కన్నుమూశారు. సమాజ్ వాదీ పార్టీ (SP) వ్యవస్థాపక సభ్యుడైన బేణీప్రసాద్ వర్మ ములాయం సింగ్ యాదవ్కు అత్యంత సన్నిహితుడిగా మెలిగేవారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బేణీప్రసాద్…లక్నోలోని ఓ ప్రైవేట్
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పు
కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి షాట్ గన్ గా పిలుచుకొనే సినీ నటుడు శతృఘ్న సిన్హా పాకిస్తాన్ కు వెళ్లారు. పాక్ లో వ్యాపారవేత్త, ఫిల్మ్ మేకర్ అయిన..అసద్ అహ్ సాన్ ఆహ్వానంపై ఆయన అక్కడకు వెళ్లారు. వివాహంలో పాల్గొనాలని అసద్ ఆహ్వానించారు. �
గుజరాత్ లో అధికారంలో ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ అనే చెప్పాలి కాబోలు ఇక నుంచి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అహ్మదాబాద్ పర్యటన సమయంలో ఆయనకు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుందట గుజరాత్ లోని కాంగ్రెస్ సర్కార్. గుజరాత్ లో కాంగ్రెస్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్న కొద్దీ బీజేపీ ఆశను అడియాసలు అవుతున్నాయి. కాషాదళం కంగారుపడుతోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా క్రమంలో బీజేపీ విజయం సాధించాలని ఇప్పటికే బీజేపీ నేతలు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.
దేశ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. తమ దేశ భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రిపబ్లిక్ డే..జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బాహాబాహి
దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఢిల్లీ జేఎన్ యూలో విద్యార్థులపై, టీచర్లపై దాడి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జేఎన్ యూ స్టూడెంట్ లీడర్ అయిషీ ఘోష్ ఉద్దేశ్యపూర్వకంగా పెరియార్ హాస్టల్ పై మరికొంతమందితో కలిసి దాడి చేశారని పోలీసులు
ఏపీ రాజధాని ఏర్పాటులో సాంకేతిక అంశాలను పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ( బీసీజీ) నివేదిక ఈరోజు ప్రభుత్వానికి చేరనుంది. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ బోస్టన్ కమిటీపై తీవ్ర విమర్శల�
గిరిజనులతో కలిసి..డోలు పట్టుకుని లయబద్ధంగా స్టెప్పులేశారు రాహుల్ గాంధీ. రాహుల్ డ్యాన్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. 2019, డిసెంబర్ 27వ తేదీ రాయ్ పూర్కు రాహుల్ వచ్చారు. జాతీయ గిరిజన న�
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త పట్టూ విడుపుతో వ్యవహరించిన శివసేన ప్రస్తుతం పూర్తి భిన్నమైన స