Home » Leader
నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అహ్మదాబాద్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్లోని షాహపూర్ హిందీ స్కూల్ లో అద్వానీ ఓటేశారు. కాగా 2014 ఎన్నిక�
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(ఏప్రిల్-20,2019)70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్- 20,1950న జన్మించిన చంద్రబాబు శనివారం 69వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబుకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్ర
దేశ వ్యాప్తంగా లోక్ సభ రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. వేసవికాలం రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు ఓట్లు వేసేందుకు ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్ణాటక సీఎం కుమార్ స్వామి..భా�
ఏపీ రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి టీడీపీ రాబోతోందని..సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేస్తారని.. ప్రజలను బెదిరించే వారిని పోలీసు వ్యవస్థ తాట తీస్తుందని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. 40 రోజులు వ�
ముంబై : ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నటి ఊర్మిళ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఊర్మిళ కేసు నమోదైంది. ‘హిందుత్వం అత్యంత ప్రమాదకరమైన మతం’ అంటూ హిందుత్వాన్ని కించపరిచేలా ఊర్మిళ మంటోడ్కర్పై వ్యాఖ్యానించారని బీజేపీ
తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. TDP ఇప్పటికే ఖాళీ అయిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీకి చెందిన పది మంది ‘చేయి’ ఇచ్చి ‘కారు’ ఎక్కారు. మాజీ ప్రజాప్రతినిధులు సైతం పార్టీకి గుడ్ బై చెబుతు�
కాశ్మీర్ వేర్పాటువాద నేతల అక్రమాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ)కొరడా ఝులిపించింది.వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి శుక్రవారం(మార్చి-22,2019) ఈడీ షాక్ ఇచ్చింది.ఆయనకు రూ.14.4లక్షల ఫైన్ విధించింది.అక్రమంగా విదేశీ కరెన్సీ కలిగి ఉన్నందకు,ఫా�
శ్రీకాకుళం జిల్లాలోని పీఎన్ కాలనీలో వైసీపీ నిర్వహిస్తున్న ప్రచారంలో కలకలం రేపింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్ర ధర్మాన ప్రసాదరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో స్టేజీపైనే కుప్పకూలిపోయారు. వెంటనే నేతలు అప్రమత్తమయ్యారు. ఆ
లాడెన్ కుమారుడు అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాడని, ఆల్ ఖైదా గ్రూప్ కి నేతగా ఎదుగుతున్నాడని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. హమ్ జా.. ఏ దేశంలో ఉన్నా అతడు ఉన్న లొకేషన్ చెప్తే చాలు రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించింది. స�