Home » Leader
టిక్కెట్ కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపిస్తూ ఇద్దరు బీఎస్పీ నేతలకు మెడలో చెప్పుల దండ వేసి గాడిదపై ఊరేగించారు బీఎస్పీ కార్యకర్తలు. మంగళవారం(అక్టోబర్-22,2019)రాజస్థాన్ రాజధాని జైపూర్ లో ఈ ఘటన జరిగింది. బీఎస్పీ నేషనల్ కో ఆర్డినేటర్ రా�
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్లో బీజేపీ ఎమ్మెల్యే వీడియో ఒకటి పోస్టు చేశారు. వీడియోతో పాటు బీజేపీలో ఉన్న ఒకే ఒక్క నిజాయతీపరుడు అంటూ కామెంట్ చేశారు. అందులో ఎవరికీ ఓటేద్దామని నొక్కినా సరే అది రూలింగ్ పార్టీ కమలానికే వెళ్తుందని ఎమ్మె�
ఏపీలో జనసేన పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పిన ఆ పార్టీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో పార్టీ లీడర్స్ ఇతర పార్టీల వైపు చూస్తున్�
చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి 70 ఏళ్లు అవుతోంది. అక్టోబర్ 1న ఆ దేశం ఘనంగా జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకొంది. అదే సమయంలో కమ్యూనిస్టు పార్టీ నేత అవినీతి బయపటడడం సంచలనం సృష్టిస్తోంది. ఇతని వద్ద బయటపడిన అవినీతి, అక్రమాలు చూసి కళ్లు బైర్లు కమ�
వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులు. ముఖ్యంగా మహిళలపై వారు చేసే వ్యాఖ్యల గురించి తెలియనిది కాదు. గతంలో ఎన్నో ఇటువంటివి జరిగాయి. కానీ ఓ బీజేపీ నేత మరో అడుగు వేసి ఏకంగా పార్టీ ఆఫీసులోనే భార్యపై చేయి చేసుకున్నారు. ఇక్కడ గమని�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. నిషేదాజ్ఞలు అమల్లో ఉండటంతో ఎవరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సమాజ్ వాదీ పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ వినూత్నంగా ఆలోచించార
మంచి నాయకుడు అవ్వాలంటే ఏం చేయాలి? నాయకుడిగా ఎదగడానికి కావాల్సిన లక్షణాలు ఏంటి? అని ఎవరైనా అడిగితే.. మంచి పనులు చేయాలి. ప్రజలు, అధికారులతో స్నేహపూర్వకంగా మెలగాలి.. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుని.. ప్రజలకు అండగా ఉన్నప్పుడే నాయకుడిగా రాణించగలుగుతాం
ఫోర్జరీ కేసులో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు,మాజీ ఎమ్మెల్యే అమిత్ జోగి(42)ని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. 2013 ఎన్నికల సమయంలో అమిత్ జోగి.. తన అఫిడవిట్లో తన పుట్టిన ఫ్లేస్ ని, తేదీని, కులాన్ని తప్పుగా ప్రస్తావించారన్న ఆరోపణలు ఉన్�
బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ కొంత
ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది.