Home » led
మరికొద్ది రోజుల్లో భారత్లో ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల ధరలు భారీగా తగ్గనున్నాయి. మంగళవారం ప్రభుత్వం దిగుమతి సుంకాలను 5శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎల్ఈడీల, ఎల్సీడీ టీవీలు తయారుచేసేందుకు వాడే టీవీ ప్యానెల్ను దిగుమతి చేసుకోవడానికి
పుల్వామా ఉగ్రదాడి తర్వాత కాశ్మీర్ లో వేర్పాటువాద నేతల పట్ల భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.ఇప్పటికే వేర్పాటువాద నేతలకు కల్పించిన సెక్యూరిటీని ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే.ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్�