Home » Left Parties
సీపీఎం కేంద్ర నాయకత్వం ఆదేశాలతో సీపీఎం రాష్ట్ర నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలపాటు పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. తాము కోరిన సీట్లు ఇస్తేనే హస్తం పార్టీతో పొత్తుకు వెళ్లాలని సీపీఎం అభిప్రాయపడుతోంది.
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ.. తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికారమే టార్గెట్గా వ్యూహాలను పదునెక్కిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్-కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడంతో..
Telangana: పొత్తులపై ఎటూ తేల్చుకోలేకపోతున్న వామపక్షాలు
కేంద్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనూ కాంగ్రెస్తో జట్టుకట్టాలా..? లేక.. విన్నింగ్ జోడీగా మునుగోడులో విక్టరీ కొట్టిన బీఆర్ఎస్తో బంధాన్ని కొనసాగించాలా తెలియక తర్జనభర్జన పడుతున్నారు కమ్యూనిస్టు నేతలు.
ఈ అల్లర్లు ఒక్కోసారి ప్రాణాల మీదకు వస్తున్నాయి. అయినప్పటికీ ఏ వర్గమూ ఎంతమాత్రం తగ్గడం లేదు. వీరిని అదుపు చేయలేక అక్కడి పోలీసు యంత్రాంగం తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇక పార్టీ అధినేతలు వీటిని తగ్గుముఖం పట్టించే విధంగా వ్యవహరించకపోగా, అల్లర�
ఓట్ల కోసం వైసీపీ ప్రభుత్వం డబ్బులు పంచడం లేదు. పేదల సంక్షేమంకోసం వివిధ పథకాల కింద నగదు జమ చేస్తున్నాం. కులం, పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నాం..
మునుగోడు ఉప ఎన్నికపై వామపక్షాలు కసరత్తు మొదలు పెట్టాయి. అభ్యర్థిని నిలబెట్టడమా ? లేక మరో పార్టీకి మద్దతివ్వడమా ? అనేదానిపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మునుగోడు నియోజకవర్గ సీపీఐ ముఖ్య నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. టీఆర్�
శరద్ పవార్తో సమావేశం సందర్భంగా ఆయన ఒప్పుకోకపోవడంతో, వామపక్షాలు గోపాల కృష్ణ గాంధీ పేరును ప్రతిపాదించాయి. దీనికి శరద్ పవార్ కూడా వ్యతిరేకత తెలపలేదని సమాచారం. మరోవైపు ఈ రోజు జరిగే సమావేశంలో ఆయన పేరుపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకు�
మే 25 నుండి 31 వరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు వామపక్ష నేతలు. బుధవారం హైదరాబాద్ లో వామపక్ష నేతలు నిర్వహించిన సమావేశంలో చర్చించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగాలని నిర్ణయించారు.
వామపక్ష పార్టీలు ఈ ప్రభుత్వంపై దాడి చేసి ఎవరికి మేలు చేయాలని అనుకుంటున్నారు అని సజ్జల నిలదీశారు. లేని సమస్యని మళ్లీ సృష్టించాలని భావిస్తున్నారని అన్నారు.