Home » legislative
గులాబీ నేతలకు ఈ ఏడాది భారీగా పదవులు దక్కనున్నాయి. రాబోయే రెండు నెలల్లో ఏడుగురు శాసనమండలి సభ్యుల పదవీ కాలం పూర్తి కానుంది.
ఏపీలో మూడు రాజధానుల శంకుస్థాపనకు జగన్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. 2020, ఆగస్టు 16వ తేదీన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని, ఇందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. ప్రధ