LEGISLATIVE COUNSIL CHAIRMAN

    సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయి..బీజేపీ నేత సోము వీర్రాజు

    January 22, 2020 / 04:49 PM IST

    రూల్స్ కి వ్యతిరేకంగా శాసనమండలి చైర్మన్ షరీఫ్ వ్యవహరించారని బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అన్నారు. మండలి చైర్మన్ స్థానం అనేది ఒత్తిడికి తలొగ్గకూడదన్నారు. ఒత్తిడికి ఎందుకు లొంగారో చైర్మనే చెప్పాలన్నారు. సభలో జరిగిన పరిణామాలు బాధ కలిగించాయ�

10TV Telugu News