Home » LEGISLATOR
Minister KTR May Become CM : తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే మరో యాగానికి శ్రీకారం చుట్టనున్నారు. డ్రీమ్ ప్రాజెక్టు యాదాద్రి ఈ యాగాలు నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతో పాటు రాజశ్యామల యాగం చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి యాదాద్రి ప
చెట్ల కింద అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా ? కానీ అలాంటి సీన్ ఆ రాష్ట్రంలో కనిపించింది. ఆరు బయట కుర్చీలు, టేబుళ్లు వేసుకుని అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎదురెదురు కూర్చొగా.. వారి ముందట..కుర్చీలో స్పీకర్ ఛైర్ లో కూర్చొని సమావేశ
మయన్మార్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాచిన్ రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి కొండచరియలు విరిగిపడి 50 మందికిపైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన బురదలో 54 మంది కొట్టుకుపోయారని, మంగళవారం రెస్క్యూ వర్కర్స్