Home » Leopard Trapped
గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.
గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి శుక్రవారం తెల్లవారు జామున
ఆగస్టు నెలలో బోనులో చిక్కిన చిరుతల్లో చిన్నారిని హతమార్చిన చిరుత ఏది అనే విషయాన్ని తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు వాటి డీఎన్ఏ పరీక్షకోసం
నాలుగు రోజుల క్రితం అటవీ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మరో చిరుత ఉన్నట్లు గుర్తించారు. దానిని బంధించేందుకు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు.
చిన్నారి లక్షితపై మూడు చిరుతల్లో ఏ చిరుత దాడిచేసిందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. లక్షితపై దాడి ఘటన తరువాత బోనులో చిక్కిన రెండు చిరుతల నమూనాలను ముంబైలోని ల్యాబ్కు అధికారులు పంపించారు.
లక్షిత ఘటన తరువాత టీటీడీ, అటవీశాఖ అధికారులు తిరుమల కాలినడక మార్గంలో బోనులు ఏర్పాటు చేసి మూడు చిరుతలను బంధించారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్పై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. కొందరు కావాలనే టీటీడీ నిర్ణయంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తిరుమల నడకదారిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని �
గత మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులో చిక్కిన విషయం విధితమే. గురువారం తెల్లవారు జామున మరో చిరుత బోనులో చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.