Home » Letter
ఢిల్లీలోని కోవిడ్ ఆస్పత్రుల్లో.. ఆక్సిజన్, బెడ్ల కొరత రోజురోజుకూ ఎక్కువవుతోంది. దీంతో అలర్ట్ అయిన ఢిల్లీ సర్కార్.. కేంద్రానికి లేఖ రాసింది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేఖ రాశారు
కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నందున.. దాన్ని అరికట్టేందుకు రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు పంపాలంటూ సీఎం జగన్.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల డోసులు పంపాలని లేఖలో కోరారు.
దేశ రాజకీయాలు కొత్త రూపు సంతరించుకుంటుందా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందంటున్న బీజేపీకి చెక్ పెట్టేందుకు బీజేపీయేతర కూటమి త్వరలో ఏర్పడనుందా?
భారతదేశ ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదంపై బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నేతలకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యక్తిగతంగా లేఖలు రాశారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాయడంపై పీడీపీ అధినేత్రి, జమ్మూకశ్మీరం మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఓ ఉద్యోగి ప్రాణాత్యాగానికి సిద్ధమయ్యాడు. ఆత్మహత్య చేసుకుంటానని శ్రీనివాసరావు అనే స్టీల్ప్లాంట్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాశాడు.
liqour addicted people special request to cm jagan: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఫ్యాన్ గాలి వీచింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ విజయాన్ని వైసీపీ నమోదు చేసింది. ఆ పార్టీ నేతలు, కా�
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదంటూ నిన్న లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ�
Mayor Vijayalakshmi’s letter to GHMC Commissioner : కరెంట్ కోతలపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జీహెచ్ఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. కరెంట్ కోతలతో క్యాంప్ ఆఫీస్లో పనిచేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా వరుస కరెంట్ కోతలతో పనులు వాయిదా పడు�