Home » Letter
ఒకవేళ మోదీ దీనిపై స్పందించి అన్ని కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలని అడిగితే పవన్ తెల్లముఖం వేసుకుని చూస్తారంటూ ఎద్దేవా చేశారు.
9 అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో.. ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చే
సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ రాశారని, ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని జైరాం రమేష్ తెలిపారు
దివంగత మాజీ కేంద్ర మంత్రి రామ్విలాస్ పాశ్వాన్ తనయుడైన చిరాగ్ పాశ్వాన్ను కేంద్ర కేబినెట్లోకి బీజేపీ చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. అతని ప్రాణాలకు హాని ఉందని ఇటీవల, ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో వెల్లడి కావడంతో జె
వారం రోజుల క్రితం ఒక అగంతకుడి నుంచి వచ్చిన లేఖ ఈ అనుమానాల్ని రేకెత్తిస్తోంది. అయితే పోలీసులు, రైల్వే శాఖ ఈ విషయాన్ని బయటికి వెల్లడించలేదట.
మాట్లాడితే పవన్ కల్యాణ్ ను చంద్రబాబుకు దత్తపుత్రుడు అంటారు, ప్యాకేజీ స్టార్ అంటారు. మీరు తెలంగాణ సీఎం కేసీఆర్ కు దత్తపుత్రుడుగా 2019 ఎన్నికల్లో కొనుక్కోవటానికి కోట్లాది రూపాలయు ప్యాకేజీ తీసుకని ఏపీని తెలంగాణకు తాకట్లు పెట్టలేదా? అని అనాల్స�
ముద్రగడ గారు మీది పొరపాటా లేక గ్రహపాటా? 1995 లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబుని 1993 - 1994లో ఎలా కలుస్తారు? 'ఈ లేఖ మీరు రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా?
ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం పవన్ కు ఉన్నాయని భావిస్తున్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్, జనసైనికులు తనను తిట్టి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషమన్నారు.
నేను కులాన్ని వాడుకుని రాజకీయంగా ఎదగలేదు. యువతను వాడుకుని పబ్బం గడుపుకోలేదు. కోట్లాది రూపాయలకు అమ్ముడుపోయి ఉద్యమం చేయలేదు.
YS Viveka Case : ఈ నెల 27 వరకు విచారణకు రాలేను