Home » Letter
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఏడు ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ కి లేఖ రాశాయి.
ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు (గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయస్వామి) సీఎం జగన్ కు మరో లేఖ రాశారు.
కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.
హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లీజు రద్దు చేయాలంటూ సర్క్యులేట్ అవుతున్న లేఖపై తెలంగాణ టీడీపీ స్పందించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేసేవారు ఎవ్వరూ ఇటువంటి హేయమైన పనులు చేయరని స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీమీద బురద జల్
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
కేరళలోని కాసరగాడ్ జిల్లాలోని కన్నడలో ఉన్న కొన్ని గ్రామాల పేర్లను మలయాళంలోకి మార్చడంపై అభ్యతరం వ్యక్తం చేస్తూ సోమవారం కేరళ సీఎం పినరయి విజయన్ కి కర్ణాటక మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి లేఖ రాశారు.
తెలుగు సినిమా నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మా ఎన్నికల హీట్ టాలీవుడ్లో రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఇదే విషయమై ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అందించగా.. లేటెస్ట్గా తాను నామినేషన్ వేయబోతున్నట్లుగా వెల్లడిస్తూ ఓ లేఖన�
ఉత్తర్ప్రదేశ్ లో జులై 3న జరగనున్న ఉన్నావో జిల్లా పంచాయత్ చైర్మన్ ఎన్నికకు ప్రకటించిన తమ అభ్యర్థిని(అరుణ్ సింగ్) గురువారం బీజేపీ మార్చివేసింది.