Home » Letter
మిజోరంలో అధికార ఎన్డీయేలో సంఘర్షణ తలెత్తినట్లు తెలుస్తోంది. కేంద్రం నియమించిన ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని మార్చాలని ఎన్డీయే భాగస్వామి "మిజో నేషనల్ ఫ్రంట్" అధ్యక్షుడు
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీకి లేఖ రాశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో తెలిపారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి..
డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో అతని తండ్రి షారుఖ్ ఖాన్ కు అనేక మంది సినీ నటుల నుండి మరియు మహారాష్ట్రలోని
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత హీట్ పుట్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం లభించింది. ‘యాంబిషన్ ఇండియా బిజినెస్ ఫోరం 2021’సదస్సులో ప్రత్యక్షంగా పాల్గొనాలని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆహ్వానించింది.
దొంగలు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ఇంటికే కన్నం వేశారు.అక్కడ వారికి ఆశించినంత డబ్బులు దొరకకపోవటంతో..‘ఇంట్లో డబ్బుల్లేకుంటే తాళం ఎందుకు వేశారు?’ అని ప్రశ్నిస్తు లెటర్ రాసిపెట్టారు.
తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. బీజీపీ నేత పేరాల శేఖర్రావు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డితోపాటు సంఘ్ పరివార్కు బహిరంగ లేఖ రాశారు.
పోలవరం నిర్వాసితుల హామీలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ లేఖ రాశారు. జగన్ హామీలకు సంబంధించిన ఓ వీడియోను లోకేష్ ఆ లేఖకు జత చేశారు.
అఫ్ఘానిస్తాన్ కు కమర్షియల్ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని భారత్ ను తాలిబన్ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు అప్ఘాన్ పౌరవిమానయాన శాఖ.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్
‘ఏ ఆడపిల్లా నా కుటుంబంలో మగాళ్లను పెళ్లి చేసుకోవద్దు’అని కోరుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ కుటుంబం గురించి ఆలోచించేలా చేసింది.