Home » Letter
పోప్ ప్రాన్సిన్స్ దంపతులకు లేఖ రాశారు. దంపతులు వారి జీవితంలో మూడు మాటలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని..ఈ మూడుమాటలు వారిజీవితాల్లో సుఖ సంతోషాలను నింపుతాయని మూడు మాటలు సూచించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంరేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు
కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేయాలనీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం లేఖ రాశారు.
పుష్ప ఐటెం సాంగ్పై రచ్చ ఆగడం లేదు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు.
డిసెంబర్-8,2021న తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్ట్రర్ కూలిపోయిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దేశపు తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్,
ఏపీ సీఎస్ సమీర్ శర్మకు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు లేఖ రాశారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో అమరుడైన చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించారు. ఆయన పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో తుఫాను, వర్షాలు, వరదలు నష్టంపై ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్ లేఖ రాశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా బయటపడిన సత్యం బాబు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సోమవారం లేఖ రాశారు.